ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖా మంత్రి అనీల్ కుమార్ యాదవ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై తీవ్ర విమర్శలు చేసారు. రాయలసీమకు చంద్రబాబు నీరు ఇస్తే రెండు సీట్లే ఎందుకు రెండు సీట్లే వచ్చాయని మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడు  జీరోనే జగన్ ఎప్పుడు హీరోనే అంటూ అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. రెండు నెలల తర్వాత వచ్చి చంద్రబాబు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని అనీల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. 

 

అవసరం అనుకుంటే చంద్రబాబు కి నారా లోకేష్  కి కరోనా టెస్ట్ లు చేస్తామని అనీల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిపాలన అంతా బాగుందని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా టెస్ట్ ల విషయంలో దేశ౦లోనే ఆంధ్రప్రదేశ్ అగ్ర గామిగా ఉందని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: