దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. కట్టడి అయినట్టే అయిన కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి ప్రతీ రోజు కూడా తమిళనాడు మహారాష్ట్ర ,గుజరాత్  దేశ రాజధాని ఢిల్లీ లో వేగంగా కేసులు పెరుగుతున్నాయి. ఇక ఇప్పుడు విమానాల ద్వారా కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి.

 

బెంగళూరు నుంచి కోయంబత్తూరు వస్తున్న విమానంలో 12 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో కరోనా బయటపడింది. దీనితో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. అటు విమాన సిబ్బంది సహా ప్రయాణికులు అందరూ కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్రం కూడా ఆరా తీసింది. ఇప్పుడు అందరిని హోం క్వారంటైన్ కి వెళ్ళాలి అని ఆదేశాలు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: