దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా సోకుతుంది. తాజాగా కరోనాతో ఒక జర్నలిస్ట్ కూడా ప్రాణాలు కోల్పోయారు. దూరదర్శన్ న్యూస్ వీడియో జర్నలిస్టు ఒకరు ఇటీవల గుండెపోటు తో ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు తర్వాత కరోనా పరిక్షలు చేయగా పాజిటివ్ అని వచ్చింది. ఆయన పేరు యోగేష్ కుమార్.. ఇంట్లో ఉన్నట్టు ఉండి ప్రాణాలు కోల్పోయారు. 

 

వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు... అప్పటికే మరణించారు అని ఎందుకైనా మంచిది అని కరోనా పరీక్షా చేయగా ఆయనకు కరోనా ఉందని తెలిసింది అని పేర్కొన్నారు. దీనితో డీడీ న్యూస్ కెమెరా డివిజనుకు చెందిన 50 మందిని రాంమనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించి పరిక్షలు చేయించడమే కాకుండా వారు అందరిని హోం క్వారంటైన్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: