కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణా సిఎం కేసీఆర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. త్వరలోనే తెలంగాణా రైతులకు ఆయన గుడ్ న్యూస్ చెప్తా అని దేశం మొత్తం ఆశ్చర్యపోయే న్యూస్ చెప్తా అని అన్నారు. ఇంతకు ఆయన నుంచి వచ్చే గుడ్ న్యూస్ ఏంటి అనేది ఇప్పుడు అందరికి ఆసక్తికరంగా మారింది. 

 

దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ఇప్పుడు కరోనా తో ఇబ్బంది పడుతున్న రైతులకు ఆయన చెప్పే గుడ్ న్యూస్ ఏ విధంగా ఉంటుంది, గోదావరి జలాల మీద ఏమైనా మంచి వార్త చెప్తారా లేక ఇంకేదైనా అయి ఉంటుందా అని సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. ఫేస్బుక్ లో దీనిపై పెద్ద చర్చలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: