కరోనా వైరస్ కారణంగా, అంఫాన్ తుఫాన్ కారణంగా పశ్చిమ బెంగాల్ బాగా ఇబ్బంది పడుతుంది. తుఫాన్ వచ్చి వెళ్ళిపోయి దాదాపు వారం రోజులు అవుతున్నా సరే అక్కడ ఇంకా సాధారణ పరిస్థితులు నేలకోనలేదు. ఒక పక్క కేసులు నమోదు కావడం మరో పక్క అంఫాన్ సృష్టించిన ఇబ్బందికర పరిస్థితులతో ఆ రాష్ట్ర ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. 

 

దీనితో ఆ రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. అయినా సరే ఫలితం మాత్రం దాదాపుగా కనపడట లేదు. ఈ తరుణంలో ప్రముఖ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ వారిని ఆదుకోవాలని కోరారు. ఆ నగరం తో తనకు మంచి అనుబంధం ఉందని కలకత్తా పేరుని మేన్షన్ చేస్తూ సహాయం చెయ్యాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: