ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి వైసిపి పార్టీ అధికారాన్ని చేపట్టి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన పై ఎన్నో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే... ఓ వైపు జగన్ సర్కార్ పై రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ మీడియా... రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని... కరోనా  ప్రభావం ఎక్కువగా ఉందని... ఆంధ్రప్రదేశ్ ఒక పేద రాష్ట్రం అని... లక్షల కోట్ల రుణాలు అంటు... ఎన్నో వార్తలు ప్రచురితం చేస్తున్నాయి. 

 


 అదే సమయంలో మోసపూరిత ప్రతిపక్షాలు కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగడుగున ఒక విఫలమైన ప్రభుత్వంగా ప్రతిపాదిస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి.  అయితే జగన్ సర్కార్ గురించి ఎవరెన్ని చెప్పినా... ఎంత వ్యతిరేకత తీసుకురావాలని ప్రయత్నించినా ప్రతి క్షణం ప్రతి అడుగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: