ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం అన్ని విధాలుగా అవినీతి చేసింది అని రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు గాని ప్రచారం మాత్రం బాగా చేసుకున్నారు అని ఏపీ సిఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ఏడాది పాలన సందర్భంగా చంద్రబాబు సర్కార్ పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. చంద్రబాబు సర్కార్ మాటల్లో నెంబర్ 1 అవినీతి లో నెంబర్ 1 అని జగన్ ఆరోపించారు. 

 

ఏ చిన్న కార్యక్రమం కావాలి అన్నా సరే లంచాలు ఇచ్చే పరిస్థితి గత ప్రభుత్వ లో ఉండేది అని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజాయితీ గా పని చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అందరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: