సాధారణంగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు తమకు ఇబ్బందులు రాకుండా ఉండటానికి గానూ ఎక్కువగా మీడియా ను కట్టడి చేసే ప్రయత్నాలను ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఏ చిన్న సంఘటన జరిగినా సరే వాస్తవాలను బయటకు రానీయకుండా కప్పి ఉంచే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. 

 

ఇందుకోసం మీడియా సంస్థలను తమ గ్రిప్ లో ఉంచుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఏపీలో సిఎం గా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అలాంటి పరిస్థితి లేదు. జాతీయ మీడియా అయినా స్థానిక మీడియా అయినా సరే ఎక్కడా కూడా వాస్తవాలను కప్పి ఉంచే ప్రయత్నం చేయలేదు. ఇది ప్రజా స్వామ్యానికి మంచి సంకేతంగా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: