దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నేడు దాదాపు 8 వేలకు పైగా కోరనా కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ప్రతీ రోజు కూడా వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఇది పక్కన పెడితే తాజాగా విమాన సర్వీసులను అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 

 

తాజాగా ఎయిర్ ఇండియా విమానంలో కరోనా కలకలం రేగింది. ఢిల్లీ నుంచి మాస్కో వెళ్ళాల్సిన విమానంలో పైలెట్ కి కరోనా పాజిటివ్ అని తెలిసింది. దీనితో బయల్దేరిన విమానాన్ని అధికారులు వెనక్కు రప్పించారు. అతనిని క్వారంటైన్ చేయడం తో పాటుగా ఇతర సిబ్బందిని కూడా క్వారంటైన్ కి తరలించారు అధికారులు

మరింత సమాచారం తెలుసుకోండి: