దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ ని కేంద్రం పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. జూన్ 8 నుంచి ఆలయాలకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రాలను సంప్రదించిన తర్వాత స్కూల్స్ కాలేజీల పై నిర్ణయం తీసుకుంటారు. మరిన్ని సడలింపు లతో లాక్ డౌన్ 5 విడతను కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. జూన్ 8 నుంచి హోటల్స్ రెస్టారెంట్స్ జిమ్స్ కి అనుమతులు ఇచ్చింది కేంద్రం.

 

రాత్రి సమయంలో ఉదయం 9 నుంచి ఉదయం వరకు కర్ఫ్యూ ఉంటుందని కేంద్రం పేర్కొంది. షాపింగ్ మాల్స్ కూడా జూన్ 8 నుంచి తెరుచుకునే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా కంటైన్మేంట్ జోన్స్ లో మాత్రమే ఈ లాక్ డౌన్  ని కొనసాగిస్తుంది కేంద్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: