బహుశా లాక్ డౌన్ లో జరిగే నేరాలు ప్రపంచానికి తెలియవు ఏమో గాని అవి మాత్రం జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇంట్లో ఇంట్లో ఉండి కొంత మందికి పిచ్చి ఎక్కి భర్తల మీద భార్యల దాడి భార్యల మీద భర్తల దాడి అనే విధంగా పరిస్థితి మారిపోయింది. నేరాలు ఇంటి గుమ్మం దాటకుండానే జరుగుతున్నాయి. 

 

తాజాగా హైదరాబాద్ లోని బంజారా హిల్స్ ప్రాంతంలో దారుణం జరిగింది. భార్యను ఒక భర్త హీటర్ తో కొట్టి చంపేసాడు. వారి ఇద్దరి మధ్య చిన్న వివాదం రావడంతో అది చినికి చినికి గాలి వాన అయింది. కోపాన్ని ఆపుకోలేని భర్త భార్యను  హీటర్ తో కొట్టి చంపేసాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: