గత కొన్ని రోజులుగా విశాఖ వైద్యుడు డాక్టర్ సుధాకర్ వ్యవహారం ఏ స్థాయిలో దుమారం రేపుతుందో అందరికి తెలిసిన విషయమే. డాక్టర్ సుధాకర్ హైకోర్ట్ కి వెళ్ళడం తో ఈ వ్యవహారం కాస్త మరింతగా వేడెక్కింది. తనకు అందించే వైద్యం మీద నమ్మకం లేదని తనకు వేరే వైద్యులతో చికిత్స అందించాలని కోరారు. 

 

ఈ నేపద్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ రామిరెడ్డి ని కాదని మాధవి లతా అనే డాక్టర్ కి ఆయన బాధ్యతలను అప్పగించారు. దీనితో ఇక నుంచి ఆయనకు అందించే మందులు ఆయనకు అందించే  వైద్యం అన్ని కూడా ఆమె పర్యవేక్షణలో జరుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: