కట్టడి అయినట్టే అయిన ఉత్తరాఖండ్ లో కోరనా కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. అక్కడ పరిస్థితి రోజు రోజుకి భయంకరంగా మారుతుంది అనే ఆందోళన వ్యక్తమవుతుంది. అక్కడ తాజాగా ఒక మంత్రికి కరోనా రావడం తో రాష్ట్ర మంత్రి వర్గంలో కలకలం రేగింది. సదరు మంత్రి గారు ఇటీవల జరిగిన కేబినేట్ సమావేశంలో కూడా పాల్గొన్నారు. 

 

దీనితో ఇప్పుడు ఆ సమావేశంలో పాల్గొన్న మంత్రులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా హే క్వారంటైన్ కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. దీనిపై  ముఖ్యమంత్రి కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం అక్కడ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రతీ రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: