ఇప్పుడు తమిళనాడు, దేశ రాజధాని ఢిల్లీ మహారాష్ట్ర లో కరోనా కేసులు నమోదు అవుతున్న విధానం చూసి దేశం మొత్తం కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు లో కరోనా కేసులు ప్రపంచం తో పోటీ పడి మరీ పెరుగుతున్నాయి. ఆ స్థాయిలో కేసులు ఉన్నాయి ఇప్పుడు. ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఫలితం మాత్రం ఉండటం లేదు. 

 

తాజాగా అక్కడ భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. తమిళనాడులో ఈ రోజు 1,149 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే 13 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 22,333గా ఉండగా మరణాల సంఖ్య 173 వద్ద ఉందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: