ఉత్తరాఖండ్ లో కరోనా కేసులు తగ్గుతూ పెరుగుతూ... పెరుగుతూ తగ్గుతూ వెళ్తున్నాయి. ఎన్ని విధాలుగా కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నా సరే కరోనా మాత్రం కట్టడి అవ్వడం లేదు. ఒకటి రెండు కేసుల నుంచి కరోనా ఇప్పుడు అక్కడ పదుల సంఖ్యలో నమోదు అయ్యే విధంగా వెళ్ళడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. 

 

ఇక ఇది పక్కన పెడితే అక్కడ ఒక విషయం వెలుగులోకి వచ్చింది. ఆ రాష్ట్ర కేబినేట్ మంత్రికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయనకు ఎవరి నుంచి సోకింది అనేది పక్కన పెడితే ఆయనకు మాత్రం కరోనా వచ్చింది. అయితే సదరు మంత్రి గారు ఈ నెల 29 న జరిగిన కేబినేట్ సమావేశంలో పాల్గోన్నారట. దీనితో ఇప్పుడు ఆ రాష్ట్రం మంత్రులు ఎవరిని బయటకు రావొద్దని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: