క్రికెట్ మ్యాచ్ లు ఉంటే ఎప్పటికప్పుడు ఏదోక సందడి చేస్తూ ఉంటారు క్రికెటర్లు. కాని ఇప్పుడు దేశంలో మాత్రం క్రికెట్ మ్యాచులు జరిగే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా క్రికెట్ మ్యాచ్ అనేది జరిగే అవకాశం దాదాపుగా లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. 

 

ఇక ఈ లాక్ డౌన్ లో టీం ఇండియా మాజీ ఆటగాడు ధోని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. తన భర్త పబ్ జీ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడని ధోని భార్య సాక్షి చెప్పింది. నా భర్త పబ్‌జీకి దాసోహం అయ్యాడు. ఎంతలా అంటే నిద్రలో కూడా దాని గురించే కలవరిస్తున్నాడని చెప్పింది. లాక్ డౌన్ లో ధోని ఎం చేస్తున్నారు అనే ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: