లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ మ్యాచ్ లు జరిగే అవకాశాలు దాదాపుగా లేవు అనే చెప్పాలి. దేశ వ్యాప్తంగా కూడా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రికెట్ మ్యాచ్ లకు అనుమతులు ఇచ్చే అవకాశాలు దాదాపుగా లేవు అనే చెప్పాలి. ఇక తాజాగా లాక్ డౌన్ 5 లో కేంద్రం భారీగా సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

 

దీనితో ఇప్పుడు ఐపిఎల్ ని నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అక్టోబర్ లో ఐపిఎల్ ని నిర్వహించాలని వర్షాకాలం పోయిన తర్వాత నిర్వహిస్తే మంచిదని అయితే ముందు ప్రేక్షకుల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: