బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సినిమా వస్తుంది అంటే చాలు ఆయన అభిమానులు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిన విషయమే. ఆ సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగింది. ఇక ఇప్పుడు అతను రాధాక్రిష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. 

 

ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే ని ఎంపిక చేసింది చిత్ర యూనిట్. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది సెట్స్ మీదకు తీసుకెళ్ళే అవకాశాలు ఉన్నాయని సమాచారం. రాధాకృష్ణ తో చేస్తున్న సినిమా వచ్చే ఏడాది వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: