దేశంలో లాక్ డౌన్ ని జూన్ 30 వరకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లాక్ డౌన్ విషయంలో కొన్ని సడలింపులు కూడా ఇచ్చింది కేంద్రం. ఇక రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఆ విధంగా అడుగులు వేస్తున్నాయి. లాక్ డౌన్ లో పలు సడలింపులు ఇస్తూ అడుగులు వేస్తున్నాయి. 

 

ఇక ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీ లో కూడా లాక్ డౌన్ సడలింపు లను అరవింద్ కేజ్రివాల్ సర్కార్ ఇచ్చింది. బార్బర్ షాపులు, సెలూన్లు తెరవడానికి అనుమతులు ఇచ్చింది. ఆటోలలో ఒక ప్రయాణీకుడికి మాత్రమే పరిమితి ఉందని చెప్పింది. ఇ-రిక్షాలు తొలగించబడ్డాయని చెప్పారు. అత్యవసర సేవలు మినహా రాత్రి 9 నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: