దేశంలో లాక్ డౌన్ ని సడలించిన విషయంలో ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం రెడ్ జోన్ పరిధిలో మాత్రమే లాక్ డౌన్ అమలులో ఉంటుంది అని కేంద్ర ప్రభుత్వం చెప్పడంపై ఇప్పుడు పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 500 కేసులు ఉన్నప్పుడు లాక్ డౌన్ పెట్టి 2 లక్షల వరకు వచ్చాక లాక్ డౌన్ ఎత్తివేయడం ఏంటీ అని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

 

తాజాగా దీనిపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. నా పరంగా చెప్పాలంటే కరోనా విషయంలో ప్రభుత్వం రాంగ్ స్టెప్ తీసుకుందని అన్నారు. ఇప్పుడప్పుడే లాక్ డౌన్ తీసి ఉండకూడదన్నారు. ఎందుకంటే ఈ కరోనా చాలా టిపికల్ వైరస్ అన్నారు ఆయన. ఏదైనా జబ్బు ఉన్నవాళ్ళకి సోకితే ఇమ్మీడియట్ గా ప్రాబ్లెమ్ క్రియేట్ చేస్తుందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: