భారత్ లో కరోనా కేసులు ఏ మాత్రం కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. ఇక ముఖ్యంగా మహారాష్ట్ర తమిళనాడు గుజరాత్ లో కరోనా కేసులు తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు లాక్ డౌన్ లో ఆ రాష్ట్రాల్లో కూడా సడలింపులు ఇవ్వడం పై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అసలు ఆ రాష్ట్రాల్లో ఏ విధంగా మినహాయింపు లు ఇచ్చారు అని ఇది ఎంత వరకు పద్ధతి అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. 

 

ఇక ప్రపంచ దేశాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ముందు లాక్ డౌన్ ని సమర్ధించిన దేశాలు కూడా ఇప్పుడు అసలు భారత్ ఏ విధంగా సడలింపులు ఇచ్చింది అని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం ఆలోచించాలి అని సలహాలు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: