ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. గ్రామ స్థాయిలో ఇప్పుడు కరోనా వైరస్ తీవ్రంగా ఉండటం తో ఇప్పుడు ఏపీ మీద కేంద్రం దృష్టి పెట్టింది. కృష్ణా ఉభయగోదావరి కర్నూలు జిల్లాల్లో కరోనా వైరస్ తీవ్రంగా ఉందని తెలుస్తుంది. గ్రామ అస్తాయిలో ఈ జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గోదావరి జిల్లాల్లో కరోనా కట్టడి అయినట్టే ఆయి వందల కేసుల దిశగా వెళ్తున్నాయి. 

 

దీనితో ఈ జిల్లాలపై కేంద్ర సర్కార్ దృష్టి పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ వైద్య బృందాలు సర్వే చేసి పరిస్థితిని అంచనా వేసే అవకాశాలు ఉన్నాయి అని సమాచారం. రాబోయే రెండు మూడు రోజుల్లో వైద్య బృందాలు ఈ జిల్లాలకు వచ్చే సూచనలు ఉన్నాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: