కరోనా కారణంతో మరోసారి గుంటూరు మిర్చి యార్డ్ ని అధికారులు మూసి వేసారు. జూన్ 7 వరకు మిర్చి యార్డ్ ని మూసి వెయ్యాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రోజు వారీ కూలీకి కరోనా రావడం తో మిర్చి యార్డ్ ని అధికారులు మూసి వేస్తున్నారు. మరో 20 వరకు కాంటాక్ట్ కేసులు ఉన్నాయని గుర్తించారు. 

 

అదే విధంగా యార్డ్ మొత్తాన్ని అధికారులు శానిటైజ్ చెయ్యాలి అని ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది కాబట్టి యార్డ్ ని మూసి వెయ్యాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల కరోనా కారణంగా యార్డ్ మూసి వేయగా మళ్ళీ దానిని తెరిచారు. ఇప్పుడు మళ్ళీ కేసు రావడంతో మూసి వేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: