కరోనా కట్టడి లో చాలా వరకు సమర్ధవంతంగా వ్యవహరిస్తున్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. అక్కడ కరోనా కేసులు చాలా వరకు తక్కువగానే ఉన్నాయి. అయితే ఇటీవల అనూహ్యంగా అక్కడ కరోనా కేసుల సంఖ్య పెరిగింది. రోజుకి 50 కేసుల వరకు దాదాపు నాలుగు రోజులు నమోదు అయ్యాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా కేసులు తగ్గడం మొదలయింది. 

 

అక్కడ నేడు కేవలం 5 కేసులు మాత్రమే నమోదు అయినట్టు ఆ రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పింది. అక్కడ కేవలం 24 గంటల్లో 5 కేసులు మాత్రమే రావడం తో అక్కడి ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. మరణాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని చెప్పింది. ఇక రికవరీ రేటు కూడా చాలా ఎక్కువగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: