కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూ ఉన్నవేళ లాక్ డౌన్ తో ప్రజలు పలు ఆర్ధిక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వలస కార్మికులు, వ్యవసాయం చేసే రైతన్నలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొంతమంది లాక్ డౌన్ వెళ అక్రమ సంపాదన కోసం తమ హస్తాలను చేస్తున్నారు. ఈ కోవలోనే కొందరు డ్రగ్స్ అమ్మే ముఠాను పట్టుకుంది. వారు కరోనా మాస్కులను అమ్ముకొనుటకు పాస్ లు తీసుకోని ఆ పాస్ లపై డ్రగ్స్ అమ్ముతున్నారు.

 

హైదరాబాద్ మరియు బెంగళూరు వంటి నగరాల్లో వారు డ్రగ్స్ ని యథేచ్ఛగా అమ్ముతున్నారు. ఈ విషయాన్నీ తెలుసుకున్న పోలీస్ బ్రదర్స్ వారిని పట్టుకుని విచారణ చేపడుతున్నారు. బెంగళూరు లో ఓ నైజీరియన్ దగ్గర నుండి 70 గ్రాముల కొకైన్ కొనుకున్న హైదరాబాద్ వినియోగదారులు. అదేవిధంగా నైజీరియన్ నుండి హైదరాబాద్ కు కొకైన్ ని కొనుగోలు చేశారు. అయితే ఈ విషయమై హైదరాబాద్ కి చెందిన పరంజ్యోతి సింగ్, అమిత్ కుమార్ లను అరెస్ట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: