ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో నేడు 79 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 180 కేసులు నమోదు అయ్యాయి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాసేపటి క్రితం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. దీనితో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 3,279 కి చేరుకున్నాయి. 

 

యాక్టివ్ కేసులు 967 కాగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,224 గా ఉన్నాయి. ఇప్పటి వరకు  68  మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోగా గత 24 గంటల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కరోనా కేసులు పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: