బాలీవుడ్ లో అయినా టాలీవుడ్ లో అయినా సరే ఇండియా లో ఏ భాష లో అయినా పాపులర్ అయిన పిల్లాడు తైమూర్ అలీ ఖాన్. కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ దంపతుల ఈ పిల్లాడి గురించి సోషల్ మీడియాలో చేసే కామెంట్ లు బాబు గురించి వచ్చే వార్తలు అన్నీ కూడా ఒక సంచలనం. బాబు ఏది తిన్నా ఏది తాగినా సరే మీడియా అనవసరంగా కాస్త హైలెట్ చేస్తూ ఉంటుంది. 

 

తాజాగా తల్లి తో కలిసి బాబు యోగా సెషన్ లో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. దీనిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ లక్కీ బాయ్ ఆరోగ్యంగా ఉండూ అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: