గుజరాత్‌ లోని ఓ పరిశ్రమలో దారుణ ప్ర‌మాదం చోటుచేసుకుంది. రసాయన పరిశ్రమలో బాయిలర్‌ పేలి మంటలు చెలరేగడంతో 8 మంది మరణించగా, 50 మంది గాయపడ్డారు. భారూచ్‌ జిల్లాలోని దహెజ్‌లో ఈ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. సహాయక కార్య క్రమాలు కొనసాగు తున్నాయని ఎస్పీ ఆర్వీ ఛూదసమ తెలిపారు.

 

 కొందరు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు ఆస్ప త్రులకు తీసుకెళుతుండగా మరణించా రు. పరిశ్రమ ఉన్న ప్రాంతానికి పక్కనే ఉన్న రెండుగ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు.  ఈ ఘ‌ట‌న‌తో స్థానికంగా తీవ్ర విషాదం నెల‌కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: