భారత్ లో కరోనా వైరస్ ఎప్పుడు వచ్చింది అనే దాని మీద ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ లో కరోనా ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. అయితే భారత్ లో కరోనా నవంబర్ డిసెంబర్ లోనే వచ్చింది అని నిపుణులు అంటున్నారు. అప్పుడే భారత్ లో కరోనా వైరస్ అడుగు పెట్టింది అని వ్యాఖ్యలు వినపడుతున్నాయి. 

 

ఊహాన్ నుంచి కేరళ వచ్చిన వ్యక్తికి ముందు కరోనా బయటపడింది అని అయితే అప్పుడు అక్కడి ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరించింది అని అందుకే అక్కడ తీవ్ర రూపం దాల్చలేదు అని చెప్తున్నారు. కేరళ దీని విషయంలో సమర్ధవంతంగా వ్యవహరించడంతో అక్కడి పరిస్థితులు ఇప్పుడు సాధారణ స్థితిలో ఉన్నాయి అని నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: