ఓడిస్సా లో కరోనా వైరస్ కట్టడి అయినట్టే అయి కేసులు పెరుగుతున్నాయి. దీనితో అక్కడి ప్రభుత్వం చాలా వరకు సమర్ధవంతంగా వ్యవహరిస్తూ కరోనా వైరస్ ని కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం.

 

గంజాం, పూరి, నాయగర్, ఖోర్డా, కటక్, జగత్సింగ్‌పూర్, కేంద్రాపాడ, జాజ్‌పూర్, భద్రాక్, బాలసోర్ & బాలంగీర్ జిల్లాల్లో జూన్, 2020 లో అన్ని శని, ఆదివారాల్లో వీకెండ్ షట్ డౌన్ ని విధించింది అక్కడి ప్రభుత్వం. అత్యవసర మరియు ప్రజా సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది అని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. కాగా అక్కడ రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: