సాధారణంగా కేరళలో చదువుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది వాళ్లకు విజ్ఞత ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కాని అక్కడ ఒక గర్భం తో ఉన్న ఏనుగుని కొందరు చంపడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  అసలు వాళ్ళు నిజంగానే చదువుకున్నారా లేక చదువుకున్నట్టు నటిస్తున్నారా అంటూ పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

 

వాళ్ళు నిజంగా మనుషులు కాదని ఒక నోరు లేని మూగజీవాన్ని అంత దారుణంగా ఏ విధంగా చంపుతారని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినం గా వ్యవహరించాలి అని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇది భారతీయత కాదని మన సంస్కృతిలో జంతువులకు చాలా విలువ ఇస్తామని పలువురు అంటున్నారు. ఇది అంతర్జాతీయంగా కూడా వైరల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: