హైదరాబాద్ లో డ్రగ్స్ మాఫియాలో ఇప్పుడు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ మాఫియాలో 300 మంది సినీ రాజకీయ ప్రముఖులు వ్యాపార ప్రముఖులు కూడా ఉన్నారు అని అధికారులు భావిస్తున్నారు. దీనిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికారులు ఇటీవల ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 

 

వారి ఇద్దరి నుంచి కీలక సమాచారం లాగే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు తమ వాట్సాప్ చాట్ ని కాల్ డేటా ని డిలీట్ చేసినట్టు తెలుస్తుంది. దీనితో ఇప్పుడు అధికారులు ఆ చాట్ ని బయటకు తీసుకుని రావడానికి కూడా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి కీలక వ్యక్తులను అధికారులు విచారణకు పిలిచే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: