ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలా విషయంలో సిఎం వైఎస్ జగన్ ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. ప్రతీ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే జగన్ అమలు చేస్తూ వస్తున్నారు. రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా సరే ఆయన మాత్రం ఆగడం లేదు. ఇక ఇప్పుడు వరుసగా రెండో సారి కూడా వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించింది. 

 

దీనిపై ఇప్పుడు లబ్ది దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కి రుణపడి ఉంటామని చెప్తూ ఇది ఎలా సాధ్యమవుతుంది అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పది కాలాల పాటు ప్రభుత్వం ఉండాలి అని ఉంటే తమ బ్రతుకులు చల్లగా ఉంటాయని వాళ్ళు జగన్ ముందే చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: