కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు దిశగా ప్రధాని నరేంద్ర మోడీ అడుగులు వేస్తున్నారు. కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ని మంత్రి వర్గం నుంచి తప్పించి కెవి కామత్ కి ఆమె శాఖ ఇచ్చే ఆలోచనలో మోడీ ఉన్నాట్టు సమాచారం. ఇప్పటికే ఆమె పని తీరు విషయంలో ఆయన అసహనంగా ఉన్నారు అని తెలుస్తుంది. 

 

పూర్తి స్థాయిలో స్వేచ్చ ఇచ్చినా సరే ఆమె మాత్రం సమర్ధవంతంగా పని చేయడం లేదు అనే భావన లో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు అని తెలుస్తుంది. ఇక మరి కొందరి మంత్రుల పని తీరు మీద ఆయన అసహనంగా ఉన్నారు అని రాజకీయ వర్గాలు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే శాఖల మార్పు జరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: