జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని భద్రతా బలగాలు వరుసగా కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. నిఘా వర్గాల సహకారం తో ఉగ్రవాదులను ఎప్పటికప్పుడు భారత ఆర్మీ ఎరేస్తుంది అనే చెప్పవచ్చు. ఇక ఉగ్రదాడులను కూడా ఎప్పటికప్పుడు తిప్పి కొడుతుంది భారత ఆర్మీ. 

 

తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. జమ్మూ & కాశ్మీర్: రాజౌరిలోని కలకోటే ప్రాంతంలో నిన్న రాత్రి భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాదిని కాల్చి చంపారు. ఈ ప్రాంతంలో మరి కొంత మంది ఉగ్రవాదులు ఉన్నారు అనే పక్కా సమాచారంతో గాలింపు చర్యలను చేపట్టాయి అక్కడి బలగాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: