దేశీయ టెలికాం దిగ్గజం లో విదేశీ పెట్టుబడుల హవా కొనసాగుతూనే ఉంది. సంస్థకు ఉన్న డిమాండ్ తెలుసుకున్న విదేశీ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. తాజాగా దుబాయ్ కి చెందిన ఒక సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్దమైంది. 

 

ముబాధలా అనే సంస్థ జియోలో 1.85 షేర్ ని కొనుగోలు చేయడానికి సిద్దమైంది. 9093 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇక విదేశీ ఐటి సంస్థలు భారత్ లో టెలికాం సంస్థల మీద ప్రత్యేక దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. ఇక భారత ఎయిర్టెల్ లో కూడా వాటాలు కొనుగోలు చేయడానికి గానూ అమెజాన్ సంస్థ సిద్దమైంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రాధమిక చర్చలు జరుగుతున్నాయని సంస్థ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: