#Blacklivesmatter మానతల సెగ భారత దేశాన్ని కూడా తాకింది. దీనికి మద్దతుగా పలువురు భారత దేశ సెలెబ్రిటీలు నిలుస్తున్నారు. తమ సోషల్ మీడియా ద్వారా అందుకు మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా తారలు తాము హాస్యం కోసం పెట్టిన పోస్ట్ లపై మరియు వారు పెట్టిన అనుచితమైన పోస్ట్ లపై అభిమానుల చేత ట్రోల్స్ చేయబడుతున్నారు. సౌత్ ఇండియన్ ప్రముఖులు త్రిష్ణ కృష్ణన్  మరియు మరికొందరు కూడా తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో బ్లాక్ స్క్వేర్‌లను పంచుకున్నారు. విరితోపాటుగా టాలీవుడ్ అందాల భామ తమన్నా భాటియా కూడా అందుకు మద్దతు తెలిపింది.

 

అనుకున్నదే తడవుడా ఆమె సోషల్ మీడియాలో మ్యూట్ హ్యాండ్ ని తన మొహం పై ముద్రించి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటో కాస్త వైరల్ అయ్యింది..దీనికోసం అందరు ఆరా తీస్తున్నారు కూడా ..ఐతే ఆమె పోస్ట్ చేస్తూ ..మీ నిశ్శబ్దం మిమ్మల్ని రక్షించదు. ప్రతి జీవితం, మానవుడు లేదా జంతువు కాదా? ఏ విధమైన సృష్టిని మ్యూట్ చేయడం సార్వత్రిక చట్టానికి విరుద్ధం. ఇంకా  మనం నేర్చుకోవాలి మరియు మళ్ళీ మానవుడిగా నేర్చుకోవాలి, కరుణను వ్యక్తపరచాలి మరియు ప్రేమను పాటించాలి...అంటూ పోస్ట్ చేసింది 

మరింత సమాచారం తెలుసుకోండి: