కంకిపాడు మండలం మంతెన గ్రామంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే ఇలాకాలో భారీగా మద్యం నిల్వలు ఉన్నాయని తెలుసుకున్న  స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు.

 

ఈ దాడుల్లో దాదాపుగా  సుమారు 25 లక్షల విలువ చేసే 150 మద్యం కేసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయమై రాజకీయా ప్రముఖులు వైసీపీ పార్టీ పై విమర్శలను గుప్పిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: