విశాఖలో ఇటీవల జరిగిన దివ్య అనే అమ్మాయి హత్య కేసుని పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం అక్కయ్య పాలెం చెక్కులు రాయి బిల్డింగ్ వద్ద అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన దివ్య కేసులో విచారణను వేగవంతం చేసిన పోలీసులు... వ్యభిచార ముఠా ఈ హత్యకు పాల్పడింది అని విచారణలో తేల్చారు. 

 

దివ్య అందాన్ని అడ్డం పెట్టుకుని ఆమెతో వ్యభిచారం చేయిస్తూ డబ్బు సంపాదించాలి అని భావించిన వివాహిత వసంత, ఆమె సోదరి ప్లాన్ రెడీ చేసుకుని డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. ఈ తరుణంలోనే డబ్బుల పంపకాల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో దివ్యను చంపాలి అని ప్లాన్ వేసి.. దివ్యకు గుండు గీసి కనుబొమ్మలు తీసి వేసి వాతలు పెట్టి హత్య చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: