ఈ మధ్యకాలంలో హత్యలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో అయితే హత్యలు మరింత ఎక్కువవుతున్నాయి.  తాజాగా నగరంలో ఒకే రోజు నాలుగు హత్య జరగడం సంచలనంగా మారింది. హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాలలో ఒకే రోజు నాలుగు హత్యలు  జరిగాయి. ఇలా ఒకే రోజు నాలుగు హత్యలు జరగడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. 


 గోల్కొండ, రెయిన్  బజార్,  లంగర్ హౌస్ లలో ఏకంగా ఒక్కరోజులోనే 4 హత్యలు జరిగాయి. గోల్కొండలో స్నేహితుడు చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు చందు అగర్వాల్ అనే వ్యక్తి . ఇక రెయిన్ బజార్లో కూడా హత్యకు గురయ్యారు ఇమ్రాన్  అనే వ్యక్తి.  లంగర్ హౌస్ లో జంట హత్యలకు గురి అయిన చండి మొహమ్మద్ అబు  అనే ఇద్దరు రౌడీషీటర్లు హత్యకు గురయ్యారు. ఇలా ఒకే రోజులో ఏకంగా నగరంలో నాలుగు హత్య జరగడం సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: