ఇప్పుడు సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు ఎక్కువగా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు ఉన్న ఇష్టాలను వాళ్ళు చేసే పనులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఏదోక విశేషాన్ని తమ అభిమానులతో పంచుకునే ప్రయత్నం చేస్తూ సోషల్ మీడియాలో సమయం ఎక్కువగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా కొన్ని కొన్ని ఆసక్తికర విషయాలు కూడా బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. 

 

ఇక ముఖ్యంగా మహేష్ బాబు కుటుంబం మాత్రం సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తుంది. మహేష్ బాబు నుంచి ఆయన అక్కా చెల్లెళ్ళు సోషల్ మీడియాలో కనపడుతున్నారు. తాజాగా మంజుల ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసారు. తాను టీ తాగే ఫోటోలను షేర్ చేసారు. అది టీ పట్ల నాకున్న ప్రేమ.  ది క్రోకరీ, మై టీ టైమ్, నా అభిమాన టీ స్పాట్ అంటూ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: