దేశ వ్యాప్తంగా ఇప్పుడు వైద్యులను దేవుళ్ళతో సమానంగా చూసే పరిస్థితి ఉంది అనే విషయం అందరికి తెలిసిందే. వారు లేకపోతే కరోనా వైరస్ కట్టడి అయ్యే అవకాశం ఏ మాత్రం కూడా లేదు. అందుకే దేశ వ్యాప్తంగా కూడా వైద్యులను ప్రతీ ఒక్కరు కూడా దేవుళ్ళతో పోలుస్తున్నారు. అయితే ఇటీవల భూపాలపల్లి జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన మహిళా వైద్యునిపై లైంగిక వేధింపులకు దిగాడు.

 

దీనితో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354 కింద భూపాలపల్లి లోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఎన్ గోపాల్ రావుపై కేసు నమోదైంది. చేసారని అదనపు ఎస్పీ పేర్కొన్నారు. కాగా ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా కూడా హైలెట్ అయింది. జాతీయ మీడియా దీనిపై కథనాలు రాసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: