విశాఖలో ఇటీవల హత్యకు గురైన దివ్య హత్య కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. 2015 లో దివ్య కుటుంబం మొతం కూడా హత్యకు గురైంది. అప్పుడు ఆమె తల్లి తమ్ముడు అమ్మమ్మ హత్యకు గురయ్యారు. అప్పుడు ఆ హత్యలు ఎలా జరిగాయి అనేది ఇంకా స్పష్టత లేదు. 

 

ఆమె కుటుంబంలో మిగిలింది కేవలం పిన్ని మాత్రమే అని పోలీసులు చెప్తున్నారు. ఆమె రావుల పాలెంలో నివాసం ఉంటున్నారు. ఆమెను కూడా పిలిచి విచారిస్తున్నారు. గత చరిత్ర ఆధారంగా ఈ కేసుని పోలీసులు విచారిస్తున్నారు. అసలు ఎం జరిగి ఉంటుంది అనే దానిపై ఆరా తీస్తున్నారు. వారి బంధువులను కూడా విచారించే అవకాశాలు కనపడుతున్నాయి. కాగా దివ్యను వ్యభిచార గ్యాంగ్ హత్య చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: