ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌  పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుపనుంది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా బాబ్డే నేతృత్వంలో ఏఎస్ బోపన్న, హృషికేష్‌రాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారిస్తుంది.

 

సీజేఐ ధర్మాసనంలో 10వ తేదీ మధ్యా6 12 గంటల తర్వాత విచారణ జరుపనుంది సుప్రీంకోర్టు. నిమ్మగడ్డ కేసులో రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంలో సవాలు చేసింది ఏపీ ప్రభుత్వం. మరి  ఈసారి తన పంతం నెగ్గించుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: