ప్రపంచ స్థితిగతులు ఒక్క చిన్న విషయంతో తారుమారు అవుతాయి. దీనికి నిదర్శనం మన పొరుగు చైనానే. ప్రపంచ వాణిజ్య మరియు నిత్యావసరాలకోసం ప్రపంచం చైనాను చూసేది ...కానీ కాలం మారింది ...ఇప్పుడు ప్రపంచం భరత్ వైపు ఆశగా చూస్తున్నాయి. అదేవిధంగా ఏపీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు అయన దూరద్రుష్టిని సూచిస్తున్నాయి ..మేము అయన చేస్తున్న అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నాము అంటూ వైసీపీ ఎమ్మెల్యే విజయసాయి రెడ్డి పేర్కొన్నారు ..

 

 

అయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇలా తెలియజేశారు...ప్రతి సంక్షోభం ఒక అవకాశాన్ని తెస్తుంది. చైనాకు ప్రత్యామ్నాయంగా ప్రపంచం భారతదేశాన్ని చూసినప్పుడు, ap యొక్క దూరదృష్టి నాయకుడు@య్సజగన్ గారు అవకాశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఉత్తమంగా చేస్తున్నాడు. ap ని ఇష్టపడే గమ్యస్థానంగా మలచడం లో  మీ ఆలోచనలను నేను స్వాగతిస్తున్నాను " అంటూ ట్వీటర్ లో పేర్కొన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: