హైదరాబాద్ లో  చేపల ధరలు భారీగా పెరుగుతున్నాయి. వంద నుంచి 150 వరకు ఉండే చేపల ధర ఇప్పుడు 350 వరకు కొన్ని ప్రాంతాలలో ఉంది. ఇక మటన్ చికెన్ ధరలు కూడా భారీగా ఉన్నాయి. చేపలలో కొన్ని రకాలను 900 వరకు కూడా వ్యాపారులు విక్రయించే అవకాశాలు కనపడుతున్నాయి.

 

ఇక ప్రజలు అసలే లాక్ డౌన్ లో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ ధరలను చూసి భయపడే పరిస్థితి ఏర్పడింది. అయితే తమకు తక్కువ ధరకు నష్టాలు వస్తున్నాయి అని ఎక్కువ ధరలకు అమ్మకపోతే మాత్రం తాము ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉందని ఇంతకు మించి చేయడానికి తమ చేతిలో ఏమీ లేదని వ్యాపారులు వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: