కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా దువ్వూరు లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో... వేగంగా వచ్చిన లారీ డివైడర్ ని డీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. దీనితో లారీలో ఉన్న క్లీనర్ సహా  డ్రైవర్ ఇద్దరూ కూడా సజీవ దహనం అయ్యారు. వెంటనే స్థానికులు స్పందించినా సరే ఉపయోగం లేకుండా పోయింది. 

 

అగ్నిమాపక యంత్రానికి సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చినా సరే ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఆ లారీ ఎక్కడిది ఏంటీ అనేది కూడా తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: