వైసీపీ ప్రభుత్వం పడిపోయి చంద్రబాబు అధికారంలోకి రావడానికి అక్కడ ఉన్న సిఎం ఎన్టీఆర్ కాదు జగన్ అన్నారు నటుడు పోసాని కృష్ణ మురళి. కాసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల రాజకీయ పరిణామాలపై ఆయన మాట్లాడారు. నీళ్ళ దోపిడి పై గతంలో కేసీఆర్ మాట్లాడిన మాట వాస్తవం అన్నారు ఆయన. 

 

కేసీఆర్ జగన్ ఇద్దరూ సమర్ధ నాయకులు అన్నారు. కేసీఆర్ చెప్తే జగన్ వింటారు అంటూ పోసాని వ్యాఖ్యానించారు. అధికార పక్షాన్ని కూల్చి అధికారంలోకి రావాలి అనుకున్న వాళ్ళు అదే విధంగా మాట్లాడతారు అన్నారు పోసాని కృష్ణ మురళి. ఇక ఈ సందర్భంగా బాలకృష్ణ పై కూడా ఆయన విమర్శలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: