కర్ణాటక సినీ యాక్టర్ చిరరంజీవి సర్జ అకాల మృతి సినీ లోకాన్ని కలవరపరచింది. ఈయనను అందరు ముద్దుగా చిరు అని పిలుచుకొనేవారు. ఈయన ఇప్పటివరకు 20 సినిమాలలో నటించారు. 2009 లో ఇతని మామయ్య డైరెక్టర్ కిషోర్ సర్జ దర్శకత్వం వహించిన వాయుపుత్ర ద్వారా  శాండల్ వుడ్ కి పరిచయం అయ్యాడు...

 

IHG

అయితే ఈయన అకాల మరణానికి పలువురు సినీ తారలు అయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. అయితే నటి రష్మిక మందన ఆనయ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేసింది..ఈ వార్త విని ఆమె గుండె పగిలినంత పని అయ్యిందని ఆమె పేర్కొంది...అయన ఆత్మ శాంతించాలని దేవుడిని కోరుకుంటున్నట్లు తెలియజేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: