లాక్ డౌన్ లో విద్యుత్ బిల్లు లు విపరీతంగా వాసులు చేస్తున్నారంటూ వాపోతున్నారు తెలుగు ప్రజలు. ఈ మేరకు అభిషేక్ పాండే అనే వ్యక్తి కేటీఆర్ కి ట్విట్టర్ వేదికగా సమస్యను వివరించాడు...KTR  TRS సార్ మే వరకు బిల్లులు చెల్లించినప్పటికీ మాకు అధిక విద్యుత్ బిల్లులు వచ్చాయి.  

 

90 రోజులకు కలిపి ఒకే బిల్లుగా  లెక్కించబడుతుంది మరియు చాలా మంది ఇప్పటికే ఈ బిల్లులను అందుకున్నారు కూడా ... దయచేసి దీనిని పరిశీలించండి...అంటూ సదరు వ్యక్తి ట్వీట్ చేయగా కేటీఆర్ గారు ఇలా స్పందించారు ...గత కొద్దీ రోజులా  విద్యుత్ బిల్లుల సమస్యపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయాన్నీ ఇంధన మంత్రి జగదీష్ రెడ్డి గారు మరియు డిస్కామ్స్‌లోని అతని అధికారుల బృందంతో ఈ విషయాన్ని గురించి వివరణ తీసుకుంటాను అని చెప్పారు ...

మరింత సమాచారం తెలుసుకోండి: